జాతీయ వార్తలు

సరిహద్దు జిల్లాల్లో పాక్ సైనికులు కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: పూల్వామా ఉగ్రదాడి తరువాత పాక్ సైనికులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి పాక్ జవాన్లు సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు కాల్పులు జరిపారు. ఈ కాల్పులను భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. సరిహద్దుల్లోని అఖనూర్, సుందరబనీ తదితర ప్రాంతాల్లో కాల్పులు జరుపుతూనే ఉన్నారు.