జాతీయ వార్తలు

కశ్మీర్ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ వద్ద ఖస్భా, కిర్నీ సెక్టార్‌లలో పాక్ సైన్యం షెల్లింగ్, మోర్టర్లతో కాల్పులు జరిపింది. భారత సైన్యం సైతం ధీటుగా సమాధానం ఇచ్చింది. పాకిస్థాన్ సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో ఉండే పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు జరుపుతుంది. ఇటీవలనే కథువా జిల్లాలో సైతం కాల్పులు జరిపింది.