జాతీయ వార్తలు

పాక్‌లో ఆత్మాహుతి దాడి : 18 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్థాన్ : పాకిస్థాన్ మర్దాన్‌లోని నేషనల్ డాటాబేస్ రిజిస్ట్రేషన్ అథారిటీ కార్యాలయం లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో 18 మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.