జాతీయ వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న పన్నీర్ సెల్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తిరుమల శ్రీవారిని నేడు తమిళనాడు మంత్రి పన్నీరుసెల్వం దర్శించుకున్నారు. అలాగే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, కారెం శివాజీ తదితరులు దర్శించుకుని మొక్కులు చెల్లంచుకున్నారు. వేసవి సెలవులు కావటంతో స్వామివారిని దర్శించుకునే సామాన్య భక్తుల రద్దీ కూడా పెరిగింది. సర్వదర్శనానికి రోజుకు 24 గంటల సమయం పడుతుంది.