జాతీయ వార్తలు
పారికర్ అంతిమయాత్ర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 March 2019
పనాజీ: అనారోగ్యంతో కన్నుమూసిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ప్రజల సందర్శనార్థం పారికర్ భౌతికకాయాన్ని కాలా అకాడమీలో ఉంచారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. మిరామర్ బీచ్లో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ స్మారకం పక్కనే పారికర్ అంతిమ సంస్కారాలు సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.