జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన పరిపూర్ణానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద శనివారం ఉదయం బీజేపీలో చేరారు. బిజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌లతో సమావేశమైన అనంతరం ఆయన రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. అమిత్‌షా తన నివాసంలో ఆయనకు పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదు ఇచ్చారు. అనంతరం పరిపూర్ణానంద విలేకరులతో మాట్లాడుతూ తొమ్మిది రోజులు పూర్తి నిరాహారంగా ఉండి ఆత్మ పరిశీలన చేసుకున్నానని అన్నారు. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.