జాతీయ వార్తలు

పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయ. ప్రతిపక్షాల ఆందోళనతో లోకసభ రేపటికి వాయిదా పడింది. కాంగ్రెస్ సభ్యులు రాఫెల్ ఒప్పందంపై, అన్నాడీఎంకే సభ్యులు కావేరీ జల వివాదంపై, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాలంటూ శివసేన సభ్యులు ఆందోళన చేయటంతో స్పీకర్ లోకసభను శుక్రవారానికి వాయిదా వేశారు. టీడీపీ సభ్యులను స్పీకర్ తన ఛాంబర్‌కు పిలుపించుకుని మాట్లాడారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనటంతో చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను రేపటికి వాయదా వేశారు.