జాతీయ వార్తలు

పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం ప్రారంభమయ్యాయి. అసహనంపై చర్చ జరగాలని కాంగ్రెస్, సిపిఎం నోటీసులు ఇచ్చాయి. ఉభయ సభల్లోనూ ఇదే అంశంపై చర్చ కొనసాగుతుంది. లోకసభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.