ఆంధ్రప్రదేశ్‌

చింతూరు ఫారెస్టులో పేలిన మందుపాతరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు రెండు మందుపాతరలు పేల్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఏడుగుర్రాలపల్లి-మల్లంపేట రహదారిపై అమర్చిన రెండు మందుపాతరలను మావోలు పేల్చివేశారు. పోలీసులను టార్గెట్‌గా చేసుకుని వీటిని పేల్చివేసినప్పటికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు.