రాష్ట్రీయం

పట్టిసీమలో భారీగా అక్రమాలు: బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పట్టిసీమలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. బుధవారంనాడు ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నిధులు వృథా చేశారని పేర్కొన్నారు. రో.371 కోట్లు దుర్వినియోగం అయ్యాయని అన్నారు. మా వద్ద ఆధారాలు ఉన్నాయని, సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రూ.190 కోట్లు ఖర్చుపెట్టారని కాగ్ నివేదిక సైతం వెల్లడించిందని ఆయన అన్నారు. సభను మంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.