ఆంధ్రప్రదేశ్‌

కాపు నేతలతో సంప్రదింపులు జరపండి: పవన్‌కల్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల సమస్య మరింత జటిలం కాకుండా కాపు ఉద్యమ నేతలతో ఎపి ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాపులకు ఇచ్చిన హామీని టిడిపి నిలబెట్టుకోవాలని, అదే సందర్భంగా ఇతరుల మనోభావాలను తెలుసుకునేందుకు మేధావులతో ఒక కమిటీని నియమించాలన్నారు.