తెలంగాణ

భూ సేకరణ చట్టంపై గాంధీభవన్‌లో సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: యుపిఎ ప్రభుత్వ హయాంలో 2013లో కేంద్రం ఆమోదించిన భూ సేకరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టి.కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడి గాంధీభవన్ గురువారం అవగాహనా సదస్సును నిర్వహించారు. పార్టీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.