ఆంధ్రప్రదేశ్
సామూహిక పెళ్లిళ్లలో జంటలకు బాబు ఆశీస్సులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 April 2016
అనంతపురం: జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో పరిటాల రవీంద్ర ట్రస్టు గురువారం వెంకటాపురంలో నిర్వహించిన సామూహిక వివాహాలకు ఎపి సిఎం చంద్రబాబు హాజరయ్యారు. దాంపత్యబంధంతో ఒక్కటైన 250 జంటలను ఆయన ఆశీర్వదించారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, టిడిపి నేత పయ్యావుల కేశవ్ తదితరులు హాజరయ్యారు.