ఆంధ్రప్రదేశ్
పెన్నా నదిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 8 December 2018
నెల్లూరు: ప్రమాదవశాత్తు పెన్నా నదిలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన ఇది. నెల్లూరుకు చెందిన దాసరి ప్రసాద్, దొరసానమ్మలు జొన్నవాడలోని కామాక్షమ్మ ఆలయానికి దర్శనం కోసం వచ్చారు. వారి కుమార్తె కవిత (15), మేనల్లుడు చరణ్ (7)లతో మరో ఇద్దరు పిల్లలతో నదిలో స్నానానికి దిగారు. ప్రమాదవ శాత్తు కవిత, చరణ్ నీటమునిగారు. శనివారం వీరిద్దరి మృతదేహాలు తేలాయ. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.