ఆంధ్రప్రదేశ్‌

యువకుడి హత్యకేసులో 11 మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి: ఇక్కడ గతనెల 26న జరిగిన ధనాల రమేష్ అనే యువకుడి హత్యకు సంబంధించి 11 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పాతక్షక్షల కారణంగానే రమేష్‌ను అతని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ప్రత్యర్థివర్గానికి చెందినవారు రమేష్‌ను బలవంతంగా ఎత్తుకుపోయి నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసి, మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వెనక పారేశారు. ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లభించడంతో 11 మంది నిందితులను అర్బన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.