బిజినెస్

ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దేశ రాజధానిలో శుక్రవారం లీటర్ పెట్రోల్‌ ధర 22 పైసలు పెరిగి రూ.

78.52గా ఉంది. లీటర్‌ డీజిల్ ధర 28 పైసలు పెరిగి రూ. 70.21గా ఉంది. లీటర్ పెట్రోల్‌ ధర ముంబయిలో రూ. 85.93,

కోల్‌కతాలో రూ. 81.44, చెన్నైలోని 81.58గా ఉంది. లీటర్‌ డీజిల్ ధర ముంబయిలో రూ. 74.54, కోల్‌కతాలో రూ. 73.06, చెన్నైలో రూ. 74.18గా ఉంది.