జాతీయ వార్తలు

పెరుగుతున్న పెట్రోల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతున్నా ధరలు మాత్రం యథావిధిగా కొనసాగాయి. పెట్రోల్ ధర ముంబయిలో రూ.90లకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 22 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.80.73, డీజిల్ ధర 77.32గా ఉంది.