బిజినెస్
నేడు కూడా పెరిగిన ఇంధన ధరలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 17 September 2018
ముంబయి: చమురు ధరలు సోమవారం కూడా పెరిగాయి. దేశ రాజధానిలో పెట్రోల్పై 15 పైసలు పెరిగింది. నేడు లీటర్ పెట్రోల్ ధర రూ. 82.06కు చేరింది. ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో పెట్రోల్ ధర రూ. 90కి మరింత చేరువైంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.44గా ఉంది. కోల్కతాలో రూ. 83.91, చెన్నైలో రూ. 85.31గా ఉంది.