జాతీయ వార్తలు

ఉత్తరాది రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తులపై ఓకే పన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై ఒకే పన్ను విధించాలని ఉత్తరాది రాష్ట్రాలు నిర్ణయించాయి. ఈమేరకు హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోనూ పెట్రోల్, డీజిల్‌పై ఒకే పన్ను విధించి ధరలలో వ్యత్యాసాన్ని తొలగించాలని భావించారు. ఈ మేరకు పై రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమై నిర్ణయించారు.