తెలంగాణ

తెలంగాణలో ఫార్మాసిటీకి తొలివిడతగా రూ. 200 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తెలంగాణలో 1500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ఫార్మాసిటీ నిర్మాణానికి తొలి విడతగా 200 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని మంత్రి కెటిఆర్ అన్నారు. దిల్లీ పర్యటన సందర్భంగా ఆయన సోమవారం నాడు కేంద్ర వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. తెలంగాణలో బహుళ ప్రాజెక్టులతో సెజ్‌లు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు ఆయన తెలిపారు. ఆర్థిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీల విషయమై కేంద్రానికి మరోసారి విన్నవించామన్నారు.