తెలంగాణ

ఏడు మండలాల విలీనంపై పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఏడు మండలాల విలీనంపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీలో విలీనమైన మండలాల నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాతే ఎన్నికలు చేపట్టాలని ఆయన ఆ పిటిషన్‌లో కోరారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. అలాగే ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున ఈ అంశం తమ పరిధిలో లేదని, అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించాలని సూచించింది.