జాతీయ వార్తలు

పిఎన్‌బి బ్రాంచిలో తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి మూడవరోజైన సోమవారం కూడా బ్రాడీ హౌస్‌లోని పిఎన్‌బి బ్రాంచిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సిబిఐ సీనియర్‌ అధికారి తెలిపారు. 2017 ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే సిబిఐ వరుసగా ఆయన పేర్కొన్నారు.