జాతీయ వార్తలు
నీరవ్ ఆస్తులు సీజ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 24 February 2018
న్యూఢిల్లీ: నీరవ్ మోదీకి చెందిన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. సుమారు రూ.523.72 కోట్లు ఖరీదు చేసే 21 ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొన్నది. నీరవ్ మోదీతో సంబంధం ఉన్న అన్ని కంపెనీలను ఇప్పటికే ఈడీ సీజ్ చేసింది. అలీబాగ్లో ఉన్న ఫామౌజ్, సోలార్ పవర్ ప్లాంట్తో పాటు అహ్మద్నగర్లో ఉన్న 135 ఎకరాల భూమిని కూడా ఈ కేసులో అటాచ్ చేశారు. ముంబై, పూణెలో ఉన్న ఆఫీసులను కూడా ఈడీ సీజ్ చేసింది.