తెలంగాణ

50 మంది పోడు రైతుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బందిని అడ్డుకున్నందుకు ఏభై మంది గిరిజన పోడు రైతులను బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఇల్లెందు మండలం మిట్టపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.