ఆంధ్రప్రదేశ్‌

2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:2018 నాటికి పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఎపి సిఎం చంద్రబాబు చెప్పారు. ఆయన బుధవారం మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పోలవరం పనుల తీరును తెలుసుకున్నారు. నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రజలందరూ ముందుకు తీసుకెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు. కరువు రహిత రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దేందుకు అందరూ కృషిచేయాలన్నారు.