జాతీయ వార్తలు

పోలవరంపై సుప్రీంలో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏయే అంశాలపై వాదనలు వినిపించాలనే విషయంపై నివేదిక ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం కోరినప్పటికీ ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వివరాలు ఇవ్వలేదని ఏపీ తరపున న్యాయవాది తెలుపటంతో తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది.