ఆటాపోటీ
టాప్ స్కోరర్ అన్వర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 29 April 2017
భారత్పై ఒక వనే్డ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు సరుూద్ అన్వర్ పేరిట ఉంది. 1997 మే 21న చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అతను 194 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాలు భారత్కు దక్కాయి. 2012 మార్చి 18న ఢాకాలోని షేర్ ఎ బంగ్లా మైదానంలో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 183 పరుగులు చేశాడు. 2005 ఏప్రిల్ 5న విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ 148 పరుగులు సాధించాడు.