ప్రకాశం

గాలివానకు విరిగి పడ్డ ధ్వజస్తంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిపూడి,మే 20 : శ్రీ పృథలగిరి లక్ష్మీ నరసింహా స్వామివారి దేవాలయంలో ధ్వజస్థంభం గాలివానకు విరిగి పడింది. ధ్వజస్థంభం పైభాగ ఉండే మేకలాలు గతరెండు రోజులుగా వీస్తున్న గాలులకు విరిగి కిందపడి ధ్వంసం అయ్యాయని భక్తులు తెలిపారు. వానకు తడిచి శిథిలావస్థకు చేరడంతో ఈ కారణంగా ధ్వజస్థంభం విరిగిపడినట్లు భక్తులు గుర్తించారు. ఈ విషయం పై సంబంధిత దేవాదాయ శాఖ అధికారులకు తెలిపారు.