ప్రకాశం
సీనియర్ వైకాపా నాయకుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 18 December 2018
త్రిపురాంతకం, డిసెంబర్ 18 : మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాకం కృపానందం (65) గుండెపోటుతో మృతి చెందారు. ఈయన సతీమణి మాకం ఎస్తేరమ్మ గణపవరం ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగుతుంది. కృపానందం మృతదేహాన్ని యర్రగొండపాలెం వైకాపా ఇన్ఛార్జి, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, మాజీ ఎఎంసి చైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి, మండలంలోని వైకాపా నాయకులు సందర్శించి పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు.