జాతీయ వార్తలు

దిల్లీకి బయల్దేరిన రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నగరంలో 14 రోజుల శీతాకాల విడిది అనంతరం గురువారం ఉదయం దిల్లీకి పయనమయ్యారు. హకీంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరారు. కాగా, జనవరి 3 నుంచి వారం రోజులపాటు బొల్లారంలోని రాష్టప్రతి నిలయాన్ని సందర్శించేందుకు ప్రజలకు అనుమతిస్తారు.