జాతీయ వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదు : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం : ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని బొండాపల్లి గ్రామంలో 'జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా తమ గ్రామంలో భూముల రికార్డులు అస్తవ్యస్ధంగా ఉన్నాయంటూ గ్రామస్తులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం వెంటనే సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.