జాతీయ వార్తలు

బీదర్‌కు వెళ్లిన రాష్టప్రతి ప్రణబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి బీదర్‌కు బయల్దేరారు. గుల్బర్గాలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తారు. మంగళ, బుధవారాల్లో కర్ణాటకలో పర్యటన ముగించాక తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.