జాతీయ వార్తలు

చిదంబరానికి మద్దతుగా ప్రియాంక ట్వీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మద్దతుగా సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ నిలిచారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ.. చిదంబరం దేశానికి చేసిన సేవలు గుర్తుచేస్తూ ఆయనకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. దశాబ్దాల పాటు ఆర్థికమంత్రి, హోంమంత్రిగా దేశానికి సేవలు అందించిన చిదంబరం నిజాలను నిస్సంకోచంగా మాట్లాడతారని అన్నారు. నిజాలు మాట్లాడటం కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.