జాతీయ వార్తలు
ప్రియాంక పడవ యాత్ర ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 March 2019
లక్నో: కాంగ్రెస్ పార్టీ నేత, యూపీ తూర్పు ఎన్నికల ప్రచార కార్యదర్శ ప్రియాంక గాంధీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన మూడు రోజుల గంగాయాత్రతో ఆమె ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రయాగ్రాజ్లోని మనియా ఘాట్ వద్ద ఆమె బోటు ఎక్కారు. దాదాపు 140 కిలోమీటర్ల దూరం వరకు ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. వారణాసిలో ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. సోమవారంనాడు హనుమాన్ ఆలయంతో పాటు త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.