జాతీయ వార్తలు

మా లక్ష్యం బీజేపీని ఓడించటమే:ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: మా లక్ష్యం బీజేపీని ఓడించటమేనని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తమ కూటమికి కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం లేదని అఖిలేశ్ యాదవ్, మాయావతి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. మా కార్యకర్తలలో గందరగోళం సృష్టించవద్దని మాయావతి చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక స్పందిస్తూ‘‘ మేము ఏ పార్టీలోనూ గందరగోళం సృష్టించాలని అనుకోవటం లేదు. మాకు ఎవరితో ఎలాంటి ఇబ్బందులు లేవు. మా లక్ష్యం బీజేపీని ఓడించటమే, వారివురు (ఎస్పీ-బీఎస్పీ) లక్ష్యం కూడా అదే’’ అని ఆమె పేర్కొన్నారు.