ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేలను కొనాల్సిన పనిలేదు: చాంద్పాషా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 June 2016
అనంతపురం: వైకాపా నుంచి ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని ఇటీవల టిడిపిలో చేరిన ఎమ్మెల్యే చాంద్పాషా అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు స్వేచ్ఛగానే టిడిపిలోకి వెళుతున్నారే తప్ప అమ్ముడు పోవాల్సిన అగత్యం వారికి పట్టలేదన్నారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యమన్నారు. ఈసారి క్యాబినెట్ విస్తరణ జరిగితే మైనార్టీల నుంచి ప్రాతినిధ్యం ఉంటుందన్నారు.