ఆంధ్రప్రదేశ్‌

చట్టసభలను అవమానపరుస్తున్న జగన్: ప్రత్తిపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: అసెంబ్లీలో విపక్షనేత వైఎస్ జగన్ వైఖరి సమర్థనీయంగా లేదని, ఆయన చట్టసభలను అవమానపరిచేలా ప్రవర్తిస్తున్నారని ఎపి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ, వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయమై సభలో చర్చించేందుకు జగన్ ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుకు అనుగుణంగానే స్పీకర్ రూలింగ్ ఇచ్చారన్నారు. ప్రభుత్వాన్ని, స్పీకర్‌ను కోర్టు తప్పుపట్టలేదని ఆయన తెలిపారు.