అంతర్జాతీయం

ఖతార్‌లో భారతీయ ఖైదీలకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ పర్యటన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 23 మంది భారతీయ ఖైదీలను ఖతార్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఖైదీలను విడుదల చేసినందుకు ఖతార్ నేతలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.