ఆంధ్రప్రదేశ్‌

ప్యాపిలి క్వారీలో ప్రమాదం ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు:కర్నూలు జిల్లా ప్యాపిలిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. స్థానిక క్వారీలో మట్టిపెళ్లలు విరిగిపడటంతో మహిళా కార్మికులు మృత్యువాత పడ్డారు. హుస్నాపురం, చండ్రపల్లె గ్రామాలకు చెందిన నారాయణమ్మ, రామక్క, లక్ష్మి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.