జాతీయ వార్తలు

సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ నేత ఆంటోనీ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందంలోని అంశాలు ఎందుకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించటం లేదని అన్నారు. 126 విమానాల కాంగ్రెస్ ఒప్పందం ఎంతో, 36 రాఫెల్ విమానాల ఒప్పందం ధర ఎంతో నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.