జాతీయ వార్తలు

రఫేల్ ఓప్పందంపై మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ లభించింది. జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టి తీర్పునిస్తూ ఈ కేసును దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం నుంచి మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ లభించింది. రఫేల్ ఒప్పందంలో అనుమానించదగ్గ విషయాలు ఏమీ లేవని ధర్మాసనం తెలిపింది. దేశ భద్రత దృష్ట్యా కొన్ని విషయాల్లో గోప్యత పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.