జాతీయ వార్తలు
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నిరాధారమైన ఆరోపణలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 14 December 2018
న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ నిరాధారమైన ఆరోపణలు చేసిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ అన్నారు. ఆయన లోకసభలో మాట్లాడుతూ రఫేల్ ఒప్పందం స్పష్టంగా ఉందని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని, రాహుల్ క్షమాపణలు చెప్పాలని ఆయన కూడా డిమాండ్ చేశారు.