జాతీయ వార్తలు

ఫ్లైఓవర్ బాధితులకు రాహుల్‌ పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత:ఫ్లైఓవర్ కూలిన సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను కాంగ్రెస్ యువ సారథి రాహుల్‌గాంధీ పరామర్శించారు. శనివారం ఆయన కోల్‌కతాలో పర్యటించి దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్నవారి ప్రమాదం వివరాలు, సహాయక చర్యలగురించి అడిగి తెలుసుకున్నారు. కాగా రాహుల్ పర్యటనను బిజెపి తప్పుబట్టింది.