జాతీయ వార్తలు

మోదీ వ్యాపారవేత్తలకే ప్రాధాన్యం ఇస్తారు:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్యానా: ప్రధాని మోదీ 15మంది వ్యాపారవేత్తలకే ప్రాధాన్యం ఇస్తారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఆయన హర్యానాలోని నుహ్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అనిల్ అంబానీ వంటి పారిశ్రామికవేత్తలకే ప్రాధాన్యం ఇస్తారని విమర్శించారు. రోజంతా వారి గురించే మాట్లాడతారని, మోదీ, హర్యానా సీఎం ఖట్టార్ ప్రజాధనాన్ని ఆ 15మంది పారిశ్రామికవేత్తలకే కట్టబెడుతున్నారని ఆరోపించారు.