ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు:రాహుల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 18 September 2018
కర్నూల్: ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భైరెడ్డి కనె్వన్షన్ సెంటర్లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధిపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని హామీ ఇచ్చారని, దీనిని నెరవేరుస్తామని, మోదీ ఈ హామీని గాలికి వదిలేశారని అన్నారు.