జాతీయ వార్తలు

రైలు పట్టాలు తప్పి ఏడుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి జిల్లా హరిచంద్‌పూర్ సమీపంలోని ఓ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పశ్చిమబెంగాల్ మాల్దా నుంచి ఢిల్లీ వెళుతున్న న్యూఫరక్కా ఎక్స్‌ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇరవై మంది గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.