ఆంధ్రప్రదేశ్‌

పలు ప్రాంతాలకు రైళ్ల పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద ఆదివారం హింసాత్మక సంఘటన చోటు చేసుకున్న అనంతరం సోమవారం ఉదయం రైళ్ల రాకపోకలను యథావిధిగా ప్రారంభించారు. శ్రీకాకుళం మీదుగా ఫలక్‌నుమా, కోణార్క్, దిబ్రుగఢ్, పూరి-తిరుపతి రైళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తున్నాయి. ఈస్ట్‌కోస్ట్ రైలు 5 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. తునితోపాటు పలు రైల్వేస్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.