జాతీయ వార్తలు

రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృతసర్: పంజాబ్‌లోని జోడా పాఠక్ వద్ద నిన్న సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విచారణకు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కూడిన సంక్షోభ నివారణ కమిటీని ఆయన ఏర్పాటుచేశారు. జోడా పాఠక్ వద్ద రైలు పట్టాలపై నిలబడి రావణ దహనం చేస్తుండగా రైలు కూత వేయకుండా దూసుకురావటంతో 61మంది చనిపోగా, 70మందికి పైగా గాయపడిన విషయం విదితమే.