ఆంధ్రప్రదేశ్‌

‘అమరావతి’ సూపర్‌ఫాస్ట్ రైలు 20న ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాకపోకలు సాగించే ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సౌకర్యార్థం విజయవాడ-సికింద్రాబాద్ మధ్య కొత్త సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 20న రైల్వేమంత్రి సురేష్ ప్రభు ప్రారంభిస్తారు. ఎపి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఈ కొత్త రైలును ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈనెల 22 నుంచి ఈ రైలు వారానికి ఆరుసార్లు (ఆదివారం తప్ప) నడుస్తుంది. ఈ రైలు ఉదయం 5-30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 5-30 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు రాత్రి 11-10 గంటలకు చేరుకుంటుంది.