అంతర్జాతీయం

పాక్‌లో రెండు రైళ్లు ఢీ: ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్‌: గురువారం ఉదయం కరాచీ వెళ్తున్న అవామ్ ఎక్స్‌ప్రెస్ అదే ట్రాక్ నిలిపి ఉన్న గూడ్స్‌ను ఎదురుగా ఢీకొంది. ఈ ఘటన ముల్తాన్ సమీపంలోని క్వెటాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు. 20 మంది పరిస్థితి విషయంగా ఉంది. క్షతగాత్రులను ముల్తాన్‌లోని రైల్వే ఆస్పత్రికి తరలించారు.